పెళ్ళైన వారానికే భర్త ను వదలేసి ప్రియుడు తో వెళ్ళిపోయిన మహిళ ఎక్కడంటే?

పెళ్ళైన  వారానికే  ప్రియుడిపై ఉన్న మోజు తో  మొగుడును వదిలేసి ప్రియుడితో పారిపోయి వేరు కాపురం పెట్టేసింది ఒక మహిళా  ఇదంతా ఎక్కడో కాదు చిత్తూరు జిల్లా తిరుపతిలోని మంగళంలో జరిగింది.

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కాసర గ్రామానికి చెందిన తులసికి, అదే  గ్రామానికి  చెందిన రమ్యకు వారంరోజుల క్రితం  పెళ్లి జరిగింది రమ్యకు  పెళ్లి  కాకముందే పురుషోత్తం అనే యువకుడితో పరిచయం ఉంది. పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. అయితే ఇంట్లో వాళ్ళ ఒత్తిడి భరించలేక  తులసిని వివాహం చేసుకుంది.

పెళ్ళైన  తరువాత కూడా ప్రియుడు పురుషోత్తంను మర్చిపోలేకపోయింది.  అందుకని  తిరుపతిలోని మంగళంలో ఉన్న ప్రియుడిని కలుసుకునేందుకు  వచ్చింది . భర్తను వదిలేసి నీతోనే వుంటానని చెప్పడంతో ప్రియుడు  సరేనన్నాడు. దాంతో  భర్త ను  వదిలేసి వేరు కాపురం పెట్టేసింది. భర్త తులసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రమ్య మేజర్ కావడంతో పోలీసులు కూడా  ఏమి చేయలేక పోయారు . దీంతో ప్రియుడితో కాపురం పెట్టేసింది రమ్య.


No comments