తేజ్ ఐలవ్ యు చిత్రం విశేషాలు
తేజ్ ఐలవ్ యు చిత్రం విశేషాలు
సాయి ధర్మతేజ్ నటించిన ఇంటిలిజెంట్ మూవీ అంతగా ప్రజాధారణ పొందలేకపోయిన విషయం అందరికి తెల్సిందే. ఆలా ఫ్లోప్స్ వున్నా సాయి ధర్మ తేజ్ ఇప్పుడు కరుణాకరన్ తీయనున్న తేజ్ ఐ లవ్ యు మూవీ లో నటించనున్నాడు. ఈ చిత్రం లో సాయి ధర్మతేజ్ సరసన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించనుంది. తన మొదటి చిత్రం ఐన ప్రేమమ్ తోనే మన తెలుగు ప్రజల ఆదరణ పొందిన అనుపమ తన వున్నది ఒకటే జిందగీ,శతమానం భవతి వంటి సాఫ్ట్ క్యారెక్టర్స్ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే వున్నది. ఇప్పుడు మెగా అభిమానులకు కూడా దగ్గర ఇయ్యేందుకు మెగా వారసుడు సాయి ధర్మతేజ్ తో కలిసి నటించే అవకాశం పొందింది.
కరుణాకరన్ చాల కలం తర్వాత సినిమా తీయడంతో మెగా అభిమానులు చాలానే అసలు పెట్టుకోజ్ని వున్నారు. ఈ సినిమా ఈ నెల 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Post a Comment